36 వేల మంది ఉద్యోగుల‌పై స‌స్పెన్ష‌న్‌..
బ్రిటీష్ ఎయిర్‌వేస్ భారీ సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తాత్కాలికంగా తొల‌గించ‌నున్న‌ది. సుమారు 36 వేల మంది ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఆ సంస్థ భావిస్తున్న‌ది. దీనిపై ఆ కంపెనీ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలుబ‌డించ‌నున్న‌ది. క‌రోనా సంక్షోభం వ‌ల్ల ఆ కంపెనీకి చెందిన దాదాపు అన్ని విమానాలు గ్రౌండ్ అయి ఉన్నాయి. ఈ నేప‌థ…
కరోనా ఎఫెక్ట్‌..ఐఫా అవార్డ్స్‌ వేడుక వాయిదా
కరోనా (కోవిడ్‌-19)వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు సూచనలను జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి సభలు, సమావేశాలు, కార్యక్రమాలు జరుపుకోవద్దని సూచించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ అవార్డ్స్‌(ఐఫా)-2020  కార్యక్…
వరుసగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన ధోనీ
ఐపీఎల్‌-2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి  ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి పాల్గొంటున్నాడు.   చాలా కాలం తర్వాత మహీ ప్రాక్టీస్‌కు రావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియా…
హక్కులు తెలుసుకోండి....బాధ్యతలు నెరవేర్చండి...
సంగారెడ్డి:  సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ  ప్రగతి కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి  హరీశ్ రావు ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులోని నారయణ రెడ్డి కాలనీని సందర్శించారు. వీధి వీధి తిరుగుతూ... కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను చెత్త బండి వస్తూందా లేదా అని మంత్రి అడిగి తెలుసుకున…
నా దేవుడు ఇండియాకు వచ్చాడు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీరాభిమాని అయిన బుస్సా కృష్ణ గతేడాది 6 అడుగుల ట్రంప్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కృష్ణ ట్రంప్‌ విగ్రహానికి పూజలు చేస్తూ..దేవుడిలా ఆరాధిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటనకు వచ్చినపు…
ఆరు దారులు.. రూ.60వేల కోట్లు!
ఆరు దారులు.. రూ.60వేల కోట్లు! పోలవరం-బానకచర్ల ఎత్తిపోతలకు వాప్కోస్‌ ఫీజబులిటీ నివేదిక సిద్ధం సీఎం జగన్‌ ఆదేశాల మేరకు తుది నిర్ణయం అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):  పోలవరం-బానకచర్ల ఎత్తిపోతల పథకానికి ఫీజబులిటీ (సాధ్యాసాధ్యాలు) నివేదిక సిద్ధమైంది. ఈ పథకాన్ని చేపట్టేందుకు రూ.60వేల కోట్ల వ్యయం అవుతుంద…